Tv424x7
National

కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో 2025–26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయన్నారు.

Related posts

గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

✒️తగ్గేదే లేదు అంటున్న భారతీయులు.. ఎందుకో తెలుసా…?

TV4-24X7 News

తమిళనాడు లో సంచలనం లైగింపు వేధింపులు కేసు లో 9 మందికి జీవిత ఖైదు శిక్ష.

TV4-24X7 News

Leave a Comment