Tv424x7
Andhrapradesh

ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ

విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకుతదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంఆమోదం తెలిపింది.

Related posts

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

TV4-24X7 News

ఏపీ లిక్కర్ స్కాంలో ఈ ముగ్గురే కీలక నిందితులు

TV4-24X7 News

NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

Leave a Comment