Tv424x7
Andhrapradesh

ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ

విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకుతదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైలు ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంఆమోదం తెలిపింది.

Related posts

కూటమి పక్షాలన్నీ ఒకే దిశగా సమన్వయ భావంతో పని చేయాలి

TV4-24X7 News

దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నసమర్పణ

TV4-24X7 News

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment