Tv424x7
Andhrapradesh

జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం ఫోకస్

అమరావతి : కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులను గుర్తించే ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు.

Related posts

గుజరాత్ లో మంగళ సూత్రాలు తెంచలేదా..? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

TV4-24X7 News

కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు..

TV4-24X7 News

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

Leave a Comment