విశాఖపట్నం కూటమి వైపు తరలి వస్తున్న వైసీపీ కార్పొరేటర్ లు కూటమి బలం సరోపోవడo తో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాలు తో నగర కూటమి నాయకులూ వచిన వైసీపీ కార్పొరెటర్లని పార్టీ లోనికి ఆహ్వానించడం కాగా కూటమి అధిష్టానం నూతన మేయర్ కోసం వెతకటం ప్రారంభo మొదలు పెట్టినది మేయర్ పదవి కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్న ఇప్పటి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పైన అధిష్టానం కి ఎక్కువ మక్కువ లేకపోవడం దానికి కారణం గత కార్పొరేషన్ ఎన్నికలలో పీలా శ్రీను మాట పైన నిలబడకపోవడం జరిగినధీ అధిష్టానం విశాఖపట్నం అనగా దేశానికే no 1 పేరు అలాంటి మేయర్ పీఠానికి కనీస విద్య అరహతా కూడా చాలా అవసరమని అధిష్టానం ఆలోచనలో వున్నది అసలే సీఎం విషన్ అని సాఫ్ట్ వెర్ అని విశాఖ నగరాన్ని గ్లోబల్ లో ఏ -1 గా తీర్చి దిద్దాలని చూస్తునారు పీలా శ్రీనివాస్ రావు కి బ్యాకేరౌండ్ చూస్తే సారాయి వ్యాపారం తప్ప కనీస విద్యార్హత మాట తీరు కూడా సరిగా లేకపోవడం తో అధిష్టానం విద్యావేత్త ఐన నాయకుడు ని కూటమీ మేయర్ పీఠం పై కూర్చోబెట్టాలని అధిష్టానం యోచన.

previous post