Tv424x7
Andhrapradesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

ఏపీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి, రూ.30 వేలకు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 2024-25లో సగటున రోజుకు రూ.83.38కోట్ల విలువైన మద్యం తాగేశారు. అయితే ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి పెద్దగా లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించినా.. విలువ 0.34 శాతం మాత్రమే పెరిగింది. అత్యధికంగా కర్నూలు, అత్యల్పంగా కడప జిల్లాలో అమ్మకాలు జరిగాయి.

Related posts

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్​!

TV4-24X7 News

ఎపి మోడల్ విద్యావ్యవస్థకు అధికారులు నడుం బిగించాలి

TV4-24X7 News

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

TV4-24X7 News

Leave a Comment