Tv424x7
Andhrapradesh

రేపు ప్రొద్దుటూరులో మినీ మహానాడు

🔹విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వరద పిలుపు

1983 సంవత్సరం నుండి ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ప్రకారం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కడప లో ఏర్పాటు చేస్తున్న మహానాడు బహిరంగ సభ 27,28,29 మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.ప్రొద్దుటూరులో రేపు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు ..జమ్మలమడుగు బైపాస్ రోడ్డు లోని భారత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేస్తున్న మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు అభిమానులకు పార్టీ నాయకులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు..

Related posts

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment