Tv424x7
Andhrapradesh

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

ఏపీ: చంద్రబాబు, లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. ప్రతి స్టూడెంట్ మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను నిలిపివేయండి’ అని డిమాండ్ చేశారు.

Related posts

విజయవాడ వాలంటరీ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

TV4-24X7 News

39 వార్డ్ లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

పీతల మూర్తి ఆరోపణలు అవాస్తవం -స్పష్టం చేసిన రైతులు

TV4-24X7 News

Leave a Comment