Tv424x7
Telangana

ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి అమిత్

టీజీ: నిజామాబాద్లో ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ

TV4-24X7 News

మెదక్ పార్లమెంట్ బిజెపి బూత్ కార్యకర్తల సమావేశానికి తరలిన బీజేపీ శ్రేణులు

TV4-24X7 News

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

TV4-24X7 News

Leave a Comment