Tv424x7
Telangana

ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి అమిత్

టీజీ: నిజామాబాద్లో ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

హైదరాబాద్ వరదలో గల్లంతైన ముగ్గురు – మూడో రోజు అయినా ఆచూకీ లభ్యం కాలేదు!!

TV4-24X7 News

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

TV4-24X7 News

ACP ఇంట్లో ACB దాడులు

TV4-24X7 News

Leave a Comment