టీజీ: నిజామాబాద్లో ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

previous post