Tv424x7
Andhrapradesh

మాపై దాడి చేసి రివర్స్ కేసులా?: వై.యస్.జగన్

ఏపీ: పొగాకు రైతులకు భరోసా కల్పించడానికి తాను పొదిలి వెళితే డైవర్షన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు. ‘నా పర్యటనకు సంఘీభావంగా 40K మంది రైతులు, ప్రజలు వస్తే మీరు 40 మంది TDP కార్యకర్తలను ఉసిగొల్పి రాళ్ల దాడి చేయించారు. ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని ప్రజలు సంయమనం పాటించారు. మీవాళ్లు దాడి చేస్తే రైతులను రౌడీలుగా అభివర్ణించి, కేసులు పెట్టడం మీ దిగుజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

Related posts

చంద్రబాబు కేసులో ట్విస్ట్

TV4-24X7 News

టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

TV4-24X7 News

కొడాలి నాని నామినేషన్ పై వివాదం

TV4-24X7 News

Leave a Comment