Tv424x7
Andhrapradesh

జగన్ మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు

ఏపీ: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా మిర్చి యార్డుకు ఆయన వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

ఏపీలో ఐఏఎస్‌లపై వేటు.. కారణమిదే..?

TV4-24X7 News

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి

TV4-24X7 News

చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం..

TV4-24X7 News

Leave a Comment