Tv424x7
Andhrapradesh

పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 31 వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్, పెన్షన్స్ పంపిన చేయటం జరిగింది,ఈ కార్యక్రమం లో ఏపీడీఓ పద్మావతి మరీయు సచివాలయం సిబ్బంది, వార్డు కో కస్టర్ ఇంచార్జ్ పల్లా నగేష్, బూత్ ప్రెసిడెంట్స్ బి. రమాదేవి, కె. శంకర్, అర్జీ. రాజేష్, పి. శ్రీను, జి. హేమలత, రమేష్, మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొనుట జరిగింది.

Related posts

ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆపకుంటే మరో శ్రీలంక పాకిస్తాన్ అవ్వడం ఖాయం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

TV4-24X7 News

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment