Tv424x7
Andhrapradesh

పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 31 వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిన కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్, పెన్షన్స్ పంపిన చేయటం జరిగింది,ఈ కార్యక్రమం లో ఏపీడీఓ పద్మావతి మరీయు సచివాలయం సిబ్బంది, వార్డు కో కస్టర్ ఇంచార్జ్ పల్లా నగేష్, బూత్ ప్రెసిడెంట్స్ బి. రమాదేవి, కె. శంకర్, అర్జీ. రాజేష్, పి. శ్రీను, జి. హేమలత, రమేష్, మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొనుట జరిగింది.

Related posts

15 ఏళ్లకే స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మాలశ్రీ

TV4-24X7 News

మృతి చెందిన టీడీపీ నేతలకు ఘననివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం..

TV4-24X7 News

Leave a Comment