Tv424x7
Andhrapradesh

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు….

Related posts

తిరుపతి జిల్లాలో మరో మానవ మృగానికి 8 ఏండ్ల చిన్నారి బలి

TV4-24X7 News

ప్రొద్దుటూరు: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

TV4-24X7 News

జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తీసిపారేయ్…

TV4-24X7 News

Leave a Comment