Tv424x7
Andhrapradesh

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు….

Related posts

షర్మిల పోటీ కడప నుంచేనా…?. వ్యూహాన్ని బద్దలు కొట్టేందుకు పక్కా ప్లాన్!

TV4-24X7 News

ఇద్దరికీ హెల్మెట్‌ ఉండాల్సిందే- రోడ్డుపైనే చలాన్లు వసూలు- బండి సీజ్‌- ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం

TV4-24X7 News

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

TV4-24X7 News

Leave a Comment