Tv424x7
Andhrapradesh

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

📍నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం చంద్రబాబు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. పంట ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి. రైతుబజార్ల సంఖ్య పెంచడంతో పాటు ఆధునీకరణ చర్యలు చేపట్టాలి : సీఎం చంద్రబాబు

Related posts

ఏపీలో హైస్కూల్ ప్లస్ లలో ఇంటర్ పై కీలక నిర్ణయం

TV4-24X7 News

ఓకే ఒక్క పోస్టుతో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్…

TV4-24X7 News

కడపలో బాడుగకు కార్లు ఇచ్చే వారికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక

TV4-24X7 News

Leave a Comment