Tv424x7
Andhrapradesh

ఏపీలో హైస్కూల్ ప్లస్ లలో ఇంటర్ పై కీలక నిర్ణయం

అమరావతి :ఏపీలో గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని వారిని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలోప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

Related posts

కడప జిల్లాలో యువకుడి ఆత్మహత్య

TV4-24X7 News

హిందూ శ్మశాన వాటిక లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

TV4-24X7 News

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

TV4-24X7 News

Leave a Comment