Tv424x7
Andhrapradesh

నేడు కడపకు సీఎం, లోకేష్, జగన్ మోహన్ రెడ్డి, షర్మిల

ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ నలుగురు కీలక నేతల పర్యటించనున్నారు. రాజంపేట మండలంలో CM చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మంత్రి లోకేష్ సాయంత్రం కడపకు చేరుకుని రేపు కొప్పర్తిలో పర్యటిస్తారు. YS వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జగన్, షర్మిల సాయంత్రం కడపకు చేరుకుంటారు. రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు.

Related posts

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..

TV4-24X7 News

నంద్యాల జిల్లా రెడీమేడ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పబ్బతి వేణుగోపాల్

TV4-24X7 News

విజయవాడలో మహా నవమి: మహిషాసుర మర్దిని దర్శనం!!

TV4-24X7 News

Leave a Comment