Tv424x7
Andhrapradesh

నేడు కడపకు సీఎం, లోకేష్, జగన్ మోహన్ రెడ్డి, షర్మిల

ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ నలుగురు కీలక నేతల పర్యటించనున్నారు. రాజంపేట మండలంలో CM చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మంత్రి లోకేష్ సాయంత్రం కడపకు చేరుకుని రేపు కొప్పర్తిలో పర్యటిస్తారు. YS వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జగన్, షర్మిల సాయంత్రం కడపకు చేరుకుంటారు. రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు.

Related posts

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

TV4-24X7 News

గండికోట లో భారీగా మొహరించిన పోలీసులు

TV4-24X7 News

Leave a Comment