Tv424x7
Andhrapradesh

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.

Related posts

ఎమ్మెల్యే వంశిక్రిష్ణ ను కలిసిన కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్

TV4-24X7 News

విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం… సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం

TV4-24X7 News

మధిర పోలీసుల అదుపులో అక్రమ ఇసుక రవాణా లారీ

TV4-24X7 News

Leave a Comment