Tv424x7
Andhrapradesh

💥సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్*

కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.

Related posts

నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం..?

TV4-24X7 News

దివ్యాంగుల పెన్షన్ పోయిన వారికీ శుభవార్త

TV4-24X7 News

నర్మెట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ట్రయల్‌ రన్ విజయవంతం!!

TV4-24X7 News

Leave a Comment