Tv424x7
Telangana

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఉదరకొట్టి, చివరికి NDSA రిపోర్ట్‌తోనే సీబీఐకి విచారణకు ఆదేశాలు.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు ఇది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు నిజం.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ ముందుకు కదలదని తోకముడిచిన తెలంగాణ ప్రభుత్వం.

Related posts

మహబూబాబాద్: జాతీయ రహదారి పై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!

TV4-24X7 News

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

TV4-24X7 News

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

TV4-24X7 News

Leave a Comment