Tv424x7
Telangana

రైతుల గోస విని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు ఆపి తమ యూరియా బాధలు చెప్పుకున్న రైతులు.

పాలకుర్తి మండలం కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘ కేంద్రంలోకి వెళ్లి రైతుల దీనస్థితికి చలించి కలెక్టర్ కి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్.

రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్న వారికి 1 బస్తా ఇచ్చి మభ్య పెడుతున్నారని తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు.

Related posts

గృహజ్యోతి దరఖాస్తుల్లో లోపాల సవరణకు అవకాశం

TV4-24X7 News

నేడు మేడిగడ్డకు అఖిల పక్ష ఎమ్మెల్యేలు ఎందుకో తెలుసా

TV4-24X7 News

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌

TV4-24X7 News

Leave a Comment