Tv424x7
Andhrapradesh

విషాదం.. పిడుగుపాటుతో ముగ్గురు మృతి..


గ‌ద్వాల జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండ‌లం భూంపురం గ్రామంలో పిడుగుప‌డి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక యువ‌కుడు ఉన్నారు. మృతులు పార్వ‌త‌మ్మ (22), స‌ర్వేష్ (20), సౌభాగ్య(40)గా గుర్తించారు. మ‌రో ఇద్ద‌రికి గాయాలు కావ‌డంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌తో భూంపురం గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

న్యూస్ సేకరణ : రజిత

Related posts

35 వ వార్డు పరిధిలో సుమారు 1950 మంది లబ్ధిదారులకు పెన్షన్స్ పండగ

TV4-24X7 News

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

TV4-24X7 News

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి లోకేష్

TV4-24X7 News

Leave a Comment