Tv424x7
Telangana

ఒక ప్రైవేట్ పాఠశాలలో ఘోర విషాదం…

📍 హన్మకొండ – నయీమ్ నగర్

స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.

డ్రిల్ టైమ్‌లో గ్రౌండ్‌లో తోటి విద్యార్థులతో పాటు నిలబడి ఉన్న జయంత్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

చెవులు, ముక్కు నుండి రక్తం రావడంతో పాటు శరీరం బిగుసుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

కొన్ని క్షణాల్లోనే ఊపిరి ఆగిపోయింది.

ఈ సంఘటనతో తోటి విద్యార్థులు, టీచర్లు భయాందోళనకు గురయ్యారు.

పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Anusha

Related posts

మేం పిలిస్తే చిరు మా పార్టీలోకి వస్తారు

TV4-24X7 News

4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!.. కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ..!!

TV4-24X7 News

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

Leave a Comment