Tv424x7
AndhrapradeshPolitical

“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోనే అన్ని మెడికల్ కాలేజీలను తానే కట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, రాజమహేంద్రవరం కాలేజీ విషయంలో మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.

👉 స్థానిక ప్రజలు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం నత్తనడకన సాగుతుండగా… వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం రికార్డు స్థాయిలో పూర్తి కావడం విమర్శలకు తావిస్తోంది.

👉 “ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?” అనే ప్రశ్న ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజల్లో వినిపిస్తోంది.

విమర్శకుల మాటల్లో:”

పార్టీ భవనం కోసం అంత వేగం చూపిస్తే, ప్రజల ప్రాణాలకు సంబంధించిన మెడికల్ కాలేజీ పనుల్లో ఎందుకు నిర్లక్ష్యం?”

అనూష

Related posts

వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి. జగన్ ఓటమి పక్క

TV4-24X7 News

రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

బైక్ వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ ఉండాలిట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు

TV4-24X7 News

Leave a Comment