Tv424x7
Andhrapradesh

నేపాల్‌లో చిక్కుకున్న నంద్యాల భక్తులను మంత్రివర్యులు ఫోన్ ద్వారా పరామర్శ..

నంద్యాల నుంచి 22 మంది భక్తులు నేపాల్‌లోని కాట్మండులోని పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించేందుకు విహారయాత్రకు వెళ్లారు. అయితే అక్కడ అకస్మాత్తుగా అల్లరులు నెలకొన్నందున భక్తులు చిక్కుకుపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు, భక్తులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మన అధికారులతో కలసి చర్యలు తీసుకున్నామని. అలాగే, అక్కడ చిక్కుకున్న భక్తులను ఫోన్ ద్వారా పరామర్శించామని కూడా ఆయన తెలిపారు.

భక్తుల భద్రత కోసం సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Related posts

కోనసీమ వాసుల మధ్య సీఎం జగన్‌ చిచ్చు పెట్టారు

TV4-24X7 News

యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు అన్యాయాలు చేసినోళ్ళని చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతాం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment