Tv424x7
Andhrapradesh

వివాదాలకు కారణమైన ఉచిత బస్సు పథకం.. ఏమైందో తెలుసా…

ఎన్టీఆర్ జిల్లా – నందిగామ

ఉచిత బస్సు పథకం మరోసారి వివాదాలకు కారణమైంది.

పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు బయలుదేరిన బస్సులో సీట్ల కోసం మహిళలు తీవ్రంగా ఘర్షణకు దిగారు.మాటలతో మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, మహిళలు ఒకరిపై ఒకరు వాటర్‌ బాటిళ్లతో దాడి చేసుకున్నారు. బస్సులో ఉన్న పురుషులు గొడవలు ఆపాలని ప్రయత్నించినా, మహిళలు పట్టించుకోకపోవడంతో నందిగామ వరకు కలహం కొనసాగింది.

ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉచిత బస్సు పథకం సద్వినియోగం కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

Leave a Comment