Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు…

దోర్నాల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే స్థానిక దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కుటుంబం శ్రీశైలం దైవదర్శనం ముగించుకొని నరసరావుపేటకు తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

TV4-24X7 News

విజయసాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను విడిగా లిస్ట్ చేయండి..హైకోర్టు ఆదేశం

TV4-24X7 News

ఎస్సై ఉద్యోగ ఫలితాలు ప్రకటించుకోవచ్చు: ఏపీ హైకోర్టు

TV4-24X7 News

Leave a Comment