Tv424x7
Andhrapradesh

అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టండి!!

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు సిబ్బందికి కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా కట్టుదిట్టంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. గంజాయి రవాణా, పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.

Related posts

విద్యార్థులను కల్కి సినిమాకు తీసుకువెళ్లిన చల్ మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ హనుమంతరావు

TV4-24X7 News

విశాఖపట్నంలో బైక్ ప్రమాదం: తల్లిదండ్రుల అప్పు బైక్‌పై 19 ఏళ్ల యువకుడు మృతి

TV4-24X7 News

నేడు నుంచి అతి భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment