AP: పైలట్ శిక్షణ కోసం ఇకపై హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తోంది. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

previous post