Tv424x7
Telangana

వీడారేవు బీచ్‌లో విషాదం: ఐదుగురు మృతి

వీడారేవు బీచ్‌లో ఆదివారం జరిగిన ఘోర ఘటనలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతి చెందారు. ఈ మృతదేహాలను చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు గుర్తించారు.

వీరిలో ముగ్గురు హైదరాబాద్ వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు:

సాయి మణిదీప్

జివన్ సాత్విక్

శ్రీ సాకేత్

మిగిలిన ఇద్దరు కొత్తపేట వడ్డె సంఘం సభ్యులు:షరోన్కోట గౌతమ్వీరిద్దరు 20 ఏళ్ళ లోపు వయసు కలిగిన యువకులు.

ఈ ఘటన యువతపై ఎంతో బాధ కలిగించే విధంగా ఉంది. ఇప్పటికి హైదరాబాద్ విద్యార్థుల మృతదేహాలు లభించాయి.

ఈ విషాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం!

TV4-24X7 News

బీర్ కావాలంటే వైన్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు…

TV4-24X7 News

చోరీ కేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులుచోరీ

TV4-24X7 News

Leave a Comment