Tv424x7
Crime NewsTelangana

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఫోన్‌లో చిత్రీకరించిన యువకులు

Report:కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ళ విశ్వతేజ్, 21 ఏళ్ళ సన్నీ అనే యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

యువకులు ఈ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వలన వీడియో వైరల్ అయింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను రిమాండ్‌కు తరలించి, పోక్సో చట్టం కింద చర్యలు చేపట్టారు.

Related posts

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత: కిషన్ రెడ్డి

TV4-24X7 News

స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..!!

TV4-24X7 News

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!!

TV4-24X7 News

Leave a Comment