Tv424x7
లీగల్ విషయాలు

డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లుపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది.

స్వయంగా సుమోటోగా విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, ఈ కేసులకు సంబంధించిన FIRలను సమర్పించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

స్కామ్‌ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించే అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

దీనికి కావాల్సిన సైబర్ క్రైమ్ నిపుణులు, సాంకేతిక వసతులు అవసరమైతే తక్షణమే తెలియజేయాలని CBIకి సూచించింది.

ఈ వ్యవహారంపై మరింత విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

Related posts

నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

TV4-24X7 News

అదానీ డిఫెన్స్‌ సుంకాల ఎగవేత: డీఆర్‌ఐ దర్యాప్తు మొదలైంది..

TV4-24X7 News

POCSO కేసుపై కోర్టు సంచలన తీర్పు…..

TV4-24X7 News

Leave a Comment