Tv424x7
Telangana

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు నష్టపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు.

తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Related posts

రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం.. వారికి కృతజ్ఞతలు..!!

TV4-24X7 News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – న్యూజెర్సీ గవర్నర్ సమావేశం!!

TV4-24X7 News

తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది.!!

TV4-24X7 News

Leave a Comment