Tv424x7
National

అరుదైన ఫొటో.. ఆరేళ్ల కృషి ఫలితం!

ఇది ఏఐ సృష్టించిన ఫొటోలా కనిపించినా, ఇది నిజమైన ఫోటో అని చెప్పాల్సిందే. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ అద్భుత దృశ్యాన్ని బంధించడానికి ఆరేళ్లు సమయం తీసుకున్నారు.

చంద్రుడు, పర్వత శిఖరం, బాసిలికా — ఈ మూడు ఒకే సరళ రేఖలో రావడానికి ఆరేళ్లు వేచి చూశారు. చివరికి ఆ క్షణం వచ్చినప్పుడు ఆయన కెమెరా క్లిక్ చేశాడు.

ఈ అరుదైన ఫొటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు “ఇది ప్రకృతి మరియు సహనానికి ప్రతీక” అని కామెంట్ చేస్తున్నారు.

Related posts

ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు మారింది!…. ఏంటో తెలుసా….?

TV4-24X7 News

జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..కేంద్రాన్ని కోరిన ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా..

TV4-24X7 News

పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ దేశవ్యాప్తంగా ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment