Tv424x7
Telangana

పాఠశాల వ్యాన్ కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి

రామడుగు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్ కిందపడి నాలుగేళ్ల చిన్నారి మామిడి సాత్విక్ మృతి చెందాడు.

వివరాల ప్రకారం – ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో ఆ వ్యాన్ కింద బాలుడు చిక్కుకున్నాడు. తీవ్ర గాయాలతో తక్షణమే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా, గాయాల తీవ్రతతో ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది.

Related posts

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

TV4-24X7 News

లేబర్ కమిషనర్ దృష్టికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు

TV4-24X7 News

ఇద్దరు పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య..

TV4-24X7 News

Leave a Comment