తిరుమల: టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబర్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం, వసతి, లడ్డూలు, సేవలు మరియు ఇతర అంశాలపై తమ సూచనలు, అభిప్రాయాలు లేదా సమస్యలను నేరుగా టీటీడీ ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ గారితో మాట్లాడి తెలియజేయవచ్చు.దీనికై భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్:📞 0877-2263261

