Tv424x7
Andhrapradesh

పుట్టాసుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీ కి చెందిన 60 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

బి.మఠం మండలం నరసన్న పల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపా లో పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో చేరిక మైదుకూరు నియోజవర్గం బి.మఠం మండలం నరసన్నపల్లె గ్రామానికి చెందిన యస్.చంద్రాయుడు,ఈస్వరయ్య, పెద్దగురువయ్య, మల్లి,చిన్న గురువయ్య,నరసింహులు వారి అనుచర వర్గం సుమారు 60 కుటుంబాల వారు వైకాపా నుండి తెదేపా లో మోదుకూరు టిడిపి ఇన్ చార్జీ మరియు మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో చేరడం జరిగినది .ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ మాపై నమ్మకం తో పార్టీ లో చేరిన వారికి అన్నివిధాల సముచిత స్థానం ఇస్తానని అందరితో కలసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషిచేయాలని కోరడమైనది … కార్యక్రమంలో మండల అధ్యక్షులు C.సుబ్బారెడ్డి తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

Related posts

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

TV4-24X7 News

ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని తగలపెట్టిన ఉన్మాది

TV4-24X7 News

వివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్‌

TV4-24X7 News

Leave a Comment