Tv424x7
Andhrapradesh

వివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్‌

సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి. బెయిల్ రద్దయితే ఈ కేసులో కొంత కదలిక వచ్చి అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా దారి తీయవచ్చు. సీఎం చంద్రబాబును కలిసిన కొన్ని రోజుల తర్వాత సునీత పిటిషన్ వేయడం గమనార్హం.

Related posts

జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమ మూసివేత

TV4-24X7 News

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

TV4-24X7 News

మాదకద్రవ్యాల బారిన పడొద్దు

TV4-24X7 News

Leave a Comment