Tv424x7
Andhrapradesh

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

AP: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన తహసీల్దార్లు సంబంధిత కలెక్టర్లకు రిపోర్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

Related posts

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

TV4-24X7 News

పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వియ్యపు చిన్నా

TV4-24X7 News

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

TV4-24X7 News

Leave a Comment