Tv424x7
Andhrapradesh

ఈ నెల 23న వైయస్సార్ ఆసరా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.

Related posts

విశాఖపట్నం లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

TV4-24X7 News

వైసీపీ పాలనలో ఐఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీ

TV4-24X7 News

అప్పన్నను దర్శించుకున్న వాసుపల్లి ఫ్యామిలీ

TV4-24X7 News

Leave a Comment