Tv424x7
Andhrapradesh

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిస్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలుఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలుకాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న ఎమ్మెల్యే లు

Related posts

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

TV4-24X7 News

Leave a Comment