Tv424x7
Andhrapradesh

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

కడప/దువ్వూరు :- తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె SC కాలనీ కి చెందిన బొంత సుందర రావు, కటారి జానకి రాముడు, దండు నరేష్, మాదం ఓబులేసు, దత్తుడు, దండు దేవా పుత్రుడు, దండు ప్రతాప్, చిటికెల ఏసన్న, నల్లమల సామాసోము, దండు మురాజి, ఓబులం పామిలేటి, థీట్ల కొండయ్య, దండు రాజు, మారుతీ, శేఖర్, అశోక్, మరియు మాదం పెద్ద ఓబులేసు తదితర 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది._ _ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరెడ్డి రమణా రెడ్డి మరియు రామ లక్ష్మి రెడ్డి, చిన్న సంజీవ రెడ్డి, శీనువాసుల రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీరన్న, వీరయ్య తధితరులు పాల్గొన్నారు.._

Related posts

గోస్పాడు మండల పరిదిలో 6కోట్ల 22లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి…

TV4-24X7 News

ఏపీ ఫైబ‌ర్ నెట్ లో 500 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌

TV4-24X7 News

జమ్మలమడుగులో వినాయక లడ్డూ పై వైఎస్ జగన్ పేరు ప్రతిష్టాత్మకం..

TV4-24X7 News

Leave a Comment