Tv424x7
Andhrapradesh

జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చింతలపూడిలో ‘రా కదలిరా’ సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో నిత్యవసరాల సరుకులు అన్ని పెరిగిపోయాయి.జగన్ డబ్బులు ఇవ్వలేదు. దెబ్బలు ఇచ్చారు.వైసీపీ నేతలు లక్షల కోట్లు దోపిడి చేశారు.జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు.రాష్ట్రాన్ని రూ.12లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడు.జగన్ జైలుకు పోతే.. ఈ అప్పు ఎవరు కడతారు..? అని ప్రజలను ప్రశ్నించారు.

Related posts

ఏపీలో వచ్చే ఏడాది నుంచి కొత్త డిగ్రీ కోర్సులు

TV4-24X7 News

వాయినాడ్ బాధితుల సహాయార్థం మెగా హీరోలు ఎంత ఇచ్చారో తెలుసా..?

TV4-24X7 News

కర్నూలు ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగింపు

TV4-24X7 News

Leave a Comment