Tv424x7
Andhrapradesh

జగన్ మీద రాళ్ల దాడి కేసులో సీపీ కాంతి రాణా వివరణ

విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందిఘటన జరిగిన రోజు 1400 మంది బందోబస్తు ఏర్పాటు చేశాంతగిన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశాంరూప్ టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్ నిలిపివేశారువిద్యుత్ నిలిపివేత ప్రొటోకాల్ ప్రకారం చేస్తారుస్కూల్ పక్కనుంచి ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు8 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నాం.

Related posts

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

TV4-24X7 News

జోహో మెసెజింగ్ యాప్‌పై స్వదేశీ కుట్రలు కూడా!

TV4-24X7 News

రాజధాని పనులు ప్రారంభం.. మహిళా రైతుల పాదయాత్ర

TV4-24X7 News

Leave a Comment