Tv424x7
Andhrapradesh

ప్రజాగళం ..కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా కల్పిస్తాం :చంద్రబాబు

ఆలూరు, రాయదుర్గం ప్రజాగళం సభకు జనం భారీగా తరలి వచ్చారుసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ యువత భవిష్యత్తు నాశనం చేశాడని, కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా ఇస్తామని ప్రకటించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామన్నారు.

Related posts

సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది.. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చావలి అంజు యాదవ్

TV4-24X7 News

నంద్యాల జిల్లా రెడీమేడ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పబ్బతి వేణుగోపాల్

TV4-24X7 News

Leave a Comment