ఆలూరు, రాయదుర్గం ప్రజాగళం సభకు జనం భారీగా తరలి వచ్చారుసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జగన్ యువత భవిష్యత్తు నాశనం చేశాడని, కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా ఇస్తామని ప్రకటించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామన్నారు.

previous post