Tv424x7
Andhrapradesh

పులివెందులలో వైసీపీకి షాక్ – టీడీపీలో చేరిన 20 కుటుంబాలు..

పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరాయి.


👉 లింగాల మండల టీడీపీ ఇన్‌చార్జ్ విశ్వనాథ రెడ్డి, దేవిరెడ్డి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి.
పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.


🗣️ కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ —
“ఎన్డీఏ కూటమి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. ప్రజల మేలు కోసం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే భరోసా” అని తెలిపారు.


🚩 ఈ సందర్భంగా పులివెందుల నేత బీటెక్ రవి మాట్లాడుతూ —
“పులివెందులను ప్రగతి పథంలో పరుగులు పెట్టించడం మా లక్ష్యం. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది” అని అన్నారు.

Related posts

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

TV4-24X7 News

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

TV4-24X7 News

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత, ఏపీ హైకోర్టు ఆదేశాలు!!

TV4-24X7 News

Leave a Comment