Tv424x7
Andhrapradesh

NTR జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related posts

వాసుపల్లి చేతుల మీదుగా గౌరీ పరమేశ్వరల రాటమహోత్సవం

TV4-24X7 News

ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి

TV4-24X7 News

నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.ఇద్దరు పిల్లలకు మించి ఉన్న పోటీ చేయచ్చు !

TV4-24X7 News

Leave a Comment