Tv424x7
Andhrapradesh

బస్సు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన అమిలినేని యశ్వంత్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు అందులో గాయపడిన 20 మంది బాధితులను తన వాహనాలతో పాటు ఆటోల్లో ఆసుపత్రికి తరలించిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు తనయుడు అమిలినేని యశ్వంత్ చౌదరి. తిరిగి ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..

Related posts

ఏపీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

TV4-24X7 News

వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి పోలీసు వారి ముఖ్య సూచనలు

TV4-24X7 News

తిరుపతిలో మిస్టరీ మరణాలు – అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు కలకలం!

TV4-24X7 News

Leave a Comment