Tv424x7
Andhrapradesh

భారతదేశంలో నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న SDPI పార్టీ

నంద్యాల జిల్లా.ప్రచారం లో భాగంగా ఈ రోజు ఉదయం అంజుమన్ విధి,పెద్ద బండ ఏరియాలలో ప్రచారం చేపట్టిన నంద్యాల SDPI MLA అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ అంజుమన్ విధి మరియు పెద్ద బండ ఏరియా ప్రజలతో మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన రాజ్యాంగ వ్యతిరేక NRC,CAA వంటి నల్ల చట్టాల కు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీ SDPI మరియు కరోనా వ్యాధితో చనిపోయిన ఎంతో మందికి కుల మతాలకు అతీతంగా వారి వారి సంప్రదాయాల ప్రకారం అంతక్రియలు నిర్వహించిన పార్టీ SDPI అలాంటి పార్టీ కి ఈ సారి ఎన్నికల్లో నంద్యాల MP మరియు MLA అభ్యర్థులకు కుట్టు మిషన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది…

Related posts

కడప–తిరుపతి మార్గంలో అటవీ భూమి ఆక్రమణ ఆరోపణలు.. చర్చిపై స్థానికుల ప్రశ్నలు

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

ఐరన్ బ్రిడ్జీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చర్యలు!!

TV4-24X7 News

Leave a Comment