ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను సీఎం అంగీకరించట్లేదని ఫైర్ అయ్యారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆరోపించారు.

previous post
next post